Published On Sep 9, 2024
వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ రాడికల్ విద్యార్థి కామ్రేడ్ జనార్దన్ 1974 జూలై ఆగస్టులలో కామ్రేడ్స్ మురళీమోహన్, ఆనందరావు, సుధాకర్ లతో ఒక దళంగా ఏర్పాటై మెదక్ జిల్లాలో విప్లవోద్యమాన్ని నిర్మించడానికి వెళ్ళాడు.
ఆ దళ విప్లవ కార్యకలాపాలను తీవ్రంగా పరిగణించిన పోలీసు యంత్రాంగం నలుగురు విద్యార్థుల్ని పట్టుకుని చిత్రహింసలు పెట్టి 1975 జూలై 24-25న గిరాయిపల్లి అడవుల్లో చెట్లకు కట్టి కాల్చి చంపింది.
దీన్నే గద్దర్ "నక్సల్బరి బిడ్డలు" ఒగ్గుకథగా మలచి వేలాది సభల్లో ప్రదర్శించాడు.
show more