Published On Feb 27, 2023
తమిళనేలపై తెలుగు రైతు
52 ఎకరాల్లో ప్రకృతి సాగు
2 కోట్ల లీటర్ల నీటి కుంట
తమిళనాడులో సుందర రామన్ శిష్యుల క్షేత్రాల సందర్శన
తిరుప్పూరు జిల్లా ఉడుములపేటవద్ద ప్రకృతి రైతు వెంకటపతి
ఆంధ్ర నుంచి కోయంబత్తూరువెళ్లి స్థిరపడిన వెంకటపతి కుటుంబం
40 ఏళ్లుగా టెక్ట్స్టైల్ పరిశ్రమలకి స్పేర్ పార్టులు సరఫరా
వ్యవసాయంపై మక్కువతో 2018 నుంచి సమీకృత ప్రకృతి సేద్యం
37 ఎకరాల్లో కొబ్బరి, 10 ఎకరాల్లో కలప, 7 ఎ.రాల్లో చెరకు, వరి
1500 కొబ్బరిచెట్లలో అంతరపంటగా 1500 ఉసిరి, 6 వేల అరటి
2 కోట్ల లీటర్ల నీటి నిల్వ చేసేలా పెద్ద పంట కుంట నిర్మాణం
డ్రిప్ ద్వారా ద్రవ జీవ ఎరువులు పారించేలా ప్రత్యేక ఏర్పాట్లు
ప్రకృతి సాగువల్ల కార్సీ పంటలో పెరుగుతున్నదిగుబడి
కొబ్బరి, ఉసిరి, అరటి- క్షేత్రం వద్దే విక్రయిస్తున్న వెంకటపతి
ప్రశాంత జీవనంకోసం నందనవనంలాంటి భవనం నిర్మాణం