ఎస్సీ ఫిషర్‌మెన్‌ సొసైటీ చెరువులో జనసైనికులు దొంగతనం చేసారని,
Srikhar Communications Srikhar Communications
550 subscribers
17 views
0

 Published On Oct 2, 2024

దాన్ని అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైందని, ఇప్పుడు చెరువులో విషం కలిసి పెద్ద కుట్రకు తెరతీసారని స్వతంత్ర జనతా పార్టీ (రిపబ్లిక్‌) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బర్రే ఆనంద్‌ కుమార్‌ ఆందోళన వ్యక్తం చేసారు.

show more

Share/Embed