Published On Sep 29, 2024
కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి సంస్మరణ సభ కు హాజరై
నివాళులు అర్పించి వారి సేవలను స్మరించుకున్న
బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య
CPI(M) జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో
గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వెనకాల ఉన్న శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం పిజెపి క్యాంపులో జరిగిన సంస్మరణ సభ కు హాజరైనారు.
ఈ సందర్బంగా CPIM అఖిల భారత ప్రధాన కార్యదర్శి, మేధావి, రచయిత, కాలమిస్టు సమాజాన్ని సమోన్నత స్థానంలో నిలపాలని నిరంతరం తన కార్యాచరణ ద్వారా ప్రజలను చైతన్యపరిచిన కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి జోహార్లు అర్పించారు. నిర్వాహకులు ఉప్పేరు నరసింహ మరియు అని పార్టీ ల నాయకులు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Kalvakuntla Taraka Rama Rao - KTR
ప్రేమలత పల్లయ్య అలంపూర్ నియోజకవర్గం
show more