Published On Sep 26, 2024
1954 లో గుంటూరులో మనరాష్ట్ర హైకోర్టును ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ మొదటి ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు గారు.1956 నుండి 2014 వరకు మనరాష్ట్ర హైకోర్టు హైదరాబాద్ లో వున్నది. 2014 నుండి మనరాష్ట్ర హైకోర్టు మరలా గుంటూరు లో 2019 నుండి ఇక్కడి నుంచి విధులు నిర్వహిస్తున్నది
show more